దుబ్బాకలో ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమం

50చూసినవారు
దుబ్బాక మండలంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. మండల పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి గరీమ అగర్వాల్ నేతృత్వంలో గ్రామాలకు అధికారులు ఎన్నికల సామగ్రితో పాటు ఈవీఎంల పంపిణీ ప్రారంభించారు. రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల సామగ్రి అప్పగించి వాటిని గ్రామాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్