న్యాయవాదుల హాడ్ హక్ కమిటీ ఏర్పాటు

72చూసినవారు
న్యాయవాదుల హాడ్ హక్ కమిటీ ఏర్పాటు
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో కోర్టు ఏర్పాటు లక్ష్యంగా న్యాయవాదులు ఆదివారం హాడ్ హక్ కమిటీ ఏర్పాటు చేశారు. కన్వీనర్ సీనియర్ న్యాయవాది ఆరేళ్ళ వీర మల్లయ్య, కో-కన్వీనర్లుగా గాజుల రవీందర్, మెరుగు రమేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాల పునర్విభజన అనంతరం కక్షిదారులు ఇబ్బందుల గురవుతున్నారని పేర్కొన్నారు. శ్రీధర్, రాజిరెడ్డి, సంతోష్, వెంకటేష్, ప్రశాంత్, వెంకటకృష్ణ, వెంకటేష్, సౌమ్య పాల్గొన్నారు.