ఒంటిపై పెట్రోల్ పోసుకుని వ్యక్తి సూసైడ్

14842చూసినవారు
ఒంటిపై పెట్రోల్ పోసుకుని వ్యక్తి సూసైడ్
ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. మిరుదొడ్డికి చెందిన సోహెల్, హుస్సెన్ దగ్గర ప్రతి నెలా రూ.40వేలు వాయిదా పద్ధతిలో కారు కొన్నాడు. ఈ క్రమంలో మూడు నెలల నుంచి వాయిదా చెల్లించకపోవడంతో కారును తీసుకున్నాడు. గతంలో కట్టిన డబ్బులు తిరిగివ్వాలని సోహెల్ కోరగా, హుస్సేన్ నిరాకరించారు. దీంతో తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్