అత్యాధునిక ఆయిల్ పామ్ కర్మాగారం

66చూసినవారు
అత్యాధునిక ఆయిల్ పామ్ కర్మాగారం
నంగునూరు మండలంలోని నర్మెటలో రూ. 300 కోట్లతో అత్యాధునిక ఆయిల్ పామ్ కర్మాగారాన్ని నిర్మిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ అన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ తోటల పెంపకం చేపట్టి మూడేళ్లు గడుస్తోందన్నారు. వచ్చే ఏడాది నుండి దిగుబడులు మొదలవుతాయన్నారు. ఆయిల్ రిఫైనరీ కూడా ఇక్కడే జరుగుతుందన్నారు. ఈ ఏడాది మరో 7 ఎకరాల్లో పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు.