చికిత్స పొందుతూ యువకుడు మృతి

10081చూసినవారు
చికిత్స పొందుతూ యువకుడు మృతి
సిద్ధిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరులో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన చిట్టి నాగరాజ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసైన నాగరాజు జీవితంపై విరక్తితో ఈ నెల 16న పురుగుల మందు తాగాడు. ఆర్వీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్