బొమ్మెనపల్లి వద్ద తీవ్ర ఉద్రిక్తత

10395చూసినవారు
సిద్ధిపేట జిల్లా బొమ్మెనపల్లి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన యాత్రను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునేందుకు యత్నించారు. సంజయ్ బస చేసిన ప్రాంతం వైపు దూసుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను నిలువరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్