మంత్రి పొన్నంకు బండి సంజయ్ సవాల్

7006చూసినవారు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజాహిత యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు సవాల్ విసరారు. కరీంనగర్ లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే నువ్వు సన్యాసం తీసుకుంటావా అని మంత్రి పొన్నంను ప్రశ్నించారు. ప్రజాహిత యాత్రకు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఎంపీ బండి సంజయ్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్