May 03, 2024, 12:05 IST/సిద్దిపేట
సిద్దిపేట
గుండెపోటుతో వ్యక్తి మృతి
May 03, 2024, 12:05 IST
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట గ్రామానికి చెందిన కాచం నాగార్జున శుక్రవారం గుండెపోటుతో వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.