బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

67చూసినవారు
కొడిమ్యాల మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదట తెలంగాణ గీతాన్ని ఆలపించారు. అనంతరం విద్యార్థులకు ఉచిత యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందజేసారు. విద్య యొక్క ప్రాముఖ్యతను స్టూడెంట్స్ కు వివరించారు.

సంబంధిత పోస్ట్