జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఆదివారం రూ. 3, 09, 379 రూపాయల ఆదాయం సమకూరింది. ఇందులో టికెట్ల ద్వారా రూ. 1, 75, 714, ప్రసాదాల ద్వారా రూ. 71, 000, అన్నదానం కోసం రూ. 62, 665 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.