జైన గ్రామంలో బిఎమ్ఎస్ జెండా ఆవిష్కరణ

85చూసినవారు
ధర్మపురి మండలం జైన గ్రామంలో భారతీయ మజ్దూర్ సంఘ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంగళవారం భవన నిర్మాణ కార్మికులు డిఎంఎస్ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కుంటాల శంకర్, వెంకటేష్, రాజేశం, కుంటాల గంగయ్య, పలువురు కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్