ఇల్లంతకుంట గ్రామపంచాయతీలో 15 మంది కార్మికులకు దుస్తుల పంపిణీ

61చూసినవారు
ఇల్లంతకుంట గ్రామపంచాయతీలో 15 మంది కార్మికులకు దుస్తుల పంపిణీ
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో బుధవారం గ్రామపంచాయతీలో 15 మంది సిబ్బందికి, సఫాయి కార్మికులకు యువజన సంఘాల అధ్యక్షుడు ఉప్పల అమరేందర్ దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొడుగు నర్సయ్య, అంతగిరి హరికృష్ణ, ఏగుల్ల దత్తు, కునబోయిన దేవయ్య, సఫాయి కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్