3 రోజులు రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు: BRS

19036చూసినవారు
3 రోజులు రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు: BRS
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై BRS కసరత్తు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు వేడుకలపై తెలంగాణ భవన్‌లో పార్టీ నిర్వహణ కమిటీ సమావేశమైంది. రేపు చార్మినార్ వద్దకు కేటీఆర్‌, BRS నేతలు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అధికారిక చిహ్నంలో చార్మినార్ తొలగిస్తారనే వార్తల నేపథ్యంలో రేపు చార్మినార్‌ వద్ద BRS నేతలు నిరసన చేపట్టే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్