లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

58చూసినవారు
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.16 సమయంలో సెన్సెక్స్ 307 పాయింట్లతో 81,688 వద్ద, నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో 25,053 వద్ద కొనసాగుతున్నాయి. ఎస్‌జేఎస్ ఎంటర్‌ప్రైజెస్, అశోక్ బిల్డ్ కాన్, థామస్ కుక్ (ఐ), డీసీఎం శ్రీరామ్, పాలీ మెడికేర్ షేర్లు పుంజుకోగా.. అవెన్యూ సూపర్ మార్ట్స్, సుదర్శన్ కెమికల్స్, సరిగమఇండియా, బంధన్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్