సరికొత్త గరిష్ఠాలకు స్టాక్ మార్కెట్లు

72చూసినవారు
సరికొత్త గరిష్ఠాలకు స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 77వేల మార్క్ తాకగా, నిఫ్టీ 23,411 పాయింట్లకు చేరి ఆల్ టైమ్ హై నమోదు చేసింది. అయితే ఐటీ, మెటల్ రంగాల షేర్లు నష్టాలు నమోదు చేయడంతో సూచీలు జోరును కొనసాగించలేకపోయాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 140కిపైగా పాయింట్ల నష్టంతో 76,550 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 23 పాయింట్లు కోల్పోయి 23,267 వద్ద కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్