ఎక్స్‌ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి.. ప్రయాణికులకు గాయాలు(వీడియో)

55చూసినవారు
ఇటీవలి కాలంలో దేశంలో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా బీహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్‌ రైలుపై కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు సైతం గాయాలయ్యాయి. స్లీపర్‌ కోచ్‌, రైలు ప్యాంట్రీకార్‌, పక్క కోచ్‌ల అద్దాలు ధ్వంసమయ్యాయి. రైలు జైనగర్‌ నుంచి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్