సిగరెట్ తాగాలని విద్యార్థినికి వేధింపులు

76చూసినవారు
సిగరెట్ తాగాలని విద్యార్థినికి వేధింపులు
మంచిర్యాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. బెల్లంపల్లిలోని గురుకుల పాఠశాలలో ఎనిమిది తరగతి విద్యార్థినిని ఇంటర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. సిగరెట్ తాగాలని వేధించారు. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. సదరు విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్