మంచిర్యాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. బెల్లంపల్లిలోని గురుకుల పాఠశాలలో ఎనిమిది తరగతి విద్యార్థినిని ఇంటర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. సిగరెట్ తాగాలని వేధించారు. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. సదరు విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కోరారు.