బాస్కెట్ బాల్ రాష్ట్ర జట్టుకు ఎంపిక

1048చూసినవారు
బాస్కెట్ బాల్ రాష్ట్ర జట్టుకు ఎంపిక
మేళ్లచెరువు మండలం ప్రియా సిమెంట్స్ కాలనీకి చెందిన షేక్ అయేషా ఫహిమా పాండిచ్చేరిలో ఈ నెల 9 నుండి జరిగర్ జరిగే 38వ జాతీయస్థాయి యూత్ నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టు కు ఎంపికైంది. ఆయేషా ఫహిమా తండ్రి ఇషాక్ చింతలపాలెం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. కాక తండ్రి ఇషాక్ కూడా బాస్కెట్ బాల్ జాతీయ క్రీడాకారుడు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం అభినందించింది.