అదుపుతప్పి ఆటో బోల్తా

11863చూసినవారు
అదుపుతప్పి ఆటో బోల్తా
హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పన్నపేట కీతవారిగూడెం గ్రామాల మధ్యలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్