క్రిమిసంహారక మందు తాగి అటెండర్ మృతి

20647చూసినవారు
క్రిమిసంహారక మందు తాగి అటెండర్ మృతి
నడిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న ముసుగుల వీరశేఖర్ క్రిమిసంహారక మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీర శేఖర్ స్వగ్రామం మునగాల మండలం మాధవరం గ్రామం. ఈనెల ఐదు నుండి వీర శేఖర్ కార్యాలయ విధులకు హాజరు కావడం లేదని ఎంపీడీవో ఇమామ్ శుక్రవారంతెలిపారు. అతని మృతి పట్ల ప్రజా ప్రతినిధులు, అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్