పార్టీ బలోపేతానికి కృషి

3326చూసినవారు
పార్టీ బలోపేతానికి కృషి
కోదాడకు చెందిన బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజియాదవ్ ఇటీవల రాష్ట్ర నాయకుల సమక్షంలో బీజేపీలో చేరారు. కాగా శుక్రవారం కోదాడలో ఆయన నివాసంలో స్థానిక బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంజి యాదవ్ మాట్లాడుతూ అందరు ఐక్యంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ, సీనియర్ నాయకులు నూనె సులోచన, బొలిశెట్టి కృష్ణయ్య, యాదా రమేష్, మతీన్, శ్రీనివాస్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్