జాతీయ స్థాయి కరాటే పోటీల్లో కోదాడ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్

57చూసినవారు
జాతీయ స్థాయి కరాటే పోటీల్లో కోదాడ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్
మిర్యాలగూడలో నిర్వహించిన 22వ జాతీయస్థాయి కరాటే అండ్ కుంఫు ఛాంపియన్షిప్ పోటీల్లో కోదాడకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. పీ కీర్తి, వి రువంతిక, ఎం ధ్రువ, సిహెచ్ ఓం సాయి, బి చక్రవర్తి, జీ. ఉర్జిత, జీ. ఉద్వీక్, లు కరాటే ఫైటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్స్ సాధించినట్లు కరాటే మాస్టర్ కొండపలి క్రాంతి కుమార్ సోమవారం తెలిపారు. ఈ సందర్బంగా విజేత లను అభినందించారు. ఈ కార్యక్రమంలో మహేష్, ప్రణీత్, సుభాని, మృదుల, సాంబశివ రెడ్డి శైలజ ఉన్నారు.

సంబంధిత పోస్ట్