ప్రాణాలు విడుస్తూ మరో నలుగురికి ప్రాణదానం చేసిన శ్రీనివాస్

3271చూసినవారు
గుర్రంపోడు మండలం చేపూరూ గ్రామం నివాసి ముష్టి పల్లి శ్రీనివాస్ బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి గత 20సంవత్సరాలుగా మెండు ఎంటర్ ప్రైజ్ కేబుల్ నెట్ వర్క్ చేస్తున్నాడు. కాగా, ఈనెల 9తేదీన రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీనివాస్ తల వెనుక భాగం మెదడులో బలమైన గాయాలు కావడంతో మృత్యువుతో పోరాటం చేసి శుక్రవారం బ్రెయిన్ డెడ్ అయ్యాడని నిర్థారించారు. భార్య తన భర్త కీడ్నీ, కళ్ళు, లివర్, ఊపిరితిత్తులను దానం చేసారు.