నిర్లక్ష్యంతో మునిసిపాలిటీ సిబ్బంది.. ఇబ్బందుల్లో ప్రజలు

55చూసినవారు
నిర్లక్ష్యంతో మునిసిపాలిటీ సిబ్బంది.. ఇబ్బందుల్లో ప్రజలు
సూర్యాపేట మున్సిపాలిటీ కమిషనర్, సిబ్బంది నిర్లక్ష్య ధోరణితో పట్టణ మరియు విలీన గ్రామాల్లో అనేక సమస్యల్లో ప్రజలు ఉన్నారని ఆ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని శనివారం సూర్యాపేటలో విలేకరుల సమావేశంలో మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ అన్నారు. అన్ని వార్డులలో, విలీన గ్రామాలలో అనేక సమస్యలతో ప్రజలు సతమవుతో సతమతమవుతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్