సూర్యాపేట జిల్లా కేంద్రంలో దంచి కొడుతున్న ఎండలు

569చూసినవారు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు ఘననియంగా పెరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం సమయానికి 40 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. సామాన్య ప్రజలు భయపడుతున్నారు. చిన్నపిల్లలు వృద్ధులు తీవ్ర ఎండల నేపథ్యంలో మధ్యాహ్నపుట అవసరం అయితేనే తప్ప బయటకి రావాలని సూచిస్తున్నారు. రాగల రోజుల్లో ఎండ తీవ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉండనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్