మార్కెట్లో ధాన్యం అమ్మడానికి మొగ్గు చూపుతున్న రైతులు

562చూసినవారు
మార్కెట్లో ధాన్యం అమ్మడానికి మొగ్గు చూపుతున్న రైతులు
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో గల వ్యవసాయ మార్కెట్, ధాన్యాన్ని అమ్మడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ, ఎండ తీవ్రత, కాంటాలు ఆలస్యం కావడంతో మార్కెట్ కి రైతులు ధాన్యం తేవడానికి మోగ్గు చూపుతున్నారు. తాజాగా మార్కెట్ కి 39, 762 బస్తాల ధాన్యం వచ్చినట్లు వెల్లడించారు. క్వింటాకి గరిష్టంగా 1989, కనిష్టంగా 1659 ధర పలుకుతోంది.
Job Suitcase

Jobs near you