ప్రజల అవసరాలను గుర్తించే బాధ్యత ప్రభుత్వానిదే

1074చూసినవారు
తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామ పరిధిలోని ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ శనివారం మాజీ సీఎం కేసీఆర్ పర్యటించే ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించారు. కేసిఆర్ పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బి. ఆర్. ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్