టీ20వరల్డ్ కప్: భారత ప్రాబబుల్ జట్టు ఇదేనా?

73చూసినవారు
టీ20వరల్డ్ కప్: భారత ప్రాబబుల్ జట్టు ఇదేనా?
టీ20 వరల్డ్ కప్‌లో ఐర్లాండ్‌తో మ్యాచ్ కోసం కొంతమందిని బెంచ్‌కే పరిమితం చేయనున్నట్లు తెలుస్తోంది. యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్, మహ్మద్ సిరాజ్ లాంటి ఆటగాళ్లు డగౌట్‌కే పరిమితం కానున్నట్లు సమాచారం. మేనేజ్‌మెంట్ ఇప్పటికే జట్టుపై ఒక అంచనాకు వచ్చినట్లు టాక్. ప్రాబబుల్ జట్టు: రోహిత్ (C), కోహ్లీ, రిషభ్ పంత్, SKY, శివమ్ దూబే, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, అర్ష్‌దీప్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్