T20WC: ఈ నలుగురు జట్టులోకి వచ్చేనా?

75చూసినవారు
T20WC: ఈ నలుగురు జట్టులోకి వచ్చేనా?
త్వరలో జరిగబోయే T20WCకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో ఫైనల్ జట్టును ఎంపిక చేసేందుకు BCCI సన్నాహాలు చేస్తోంది. దీంతో ప్రస్తుత IPLలో ఆటగాళ్ల ప్రదర్శనలపై దృష్టి పెట్టింది. ఈ మేరకు హార్దిక్, గిల్, సూర్య కుమార్, రింకూల ప్రదర్శన సెలక్టర్లను ఆకట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు WC జట్టును మే 1న 15మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించాల్సి ఉంది. కెప్టెన్ రోహిత్, కోహ్లి, బుమ్రా, కుల్దీప్ స్థానాలు ఖరారైనట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్