ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ఇవాళ చివరి సెషన్లో 400 మార్క్ను అందుకుంది. తద్వారా 154 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రవీంద్ర జడేజా 78*, అక్షర్ పటేల్ 20* పరుగులతో ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.
భారత్ చేతిలో ఇంకా 3 వికెట్లు ఉన్నాయి.