టీమిండియా డబుల్ ధమాకా

525చూసినవారు
టీమిండియా డబుల్ ధమాకా
ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు కదంతొక్కారు. కెప్టెన్ రోహిత్ 103, గిల్ 110 సెంచరీలు చేసి ఔటయ్యారు. మరో వైపు యువ క్రికెటర్ జైస్వాల్ 57 హాఫ్ సెంచరీ చేశాడు. భారత బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో భారీ ఆధిక్యం పైపు దూసుకుపోతోంది. ప్రస్తుతానికి కేవలం 3 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. దీంతో 97 పరుగుల ఆధిక్యంలోకి భారత్ చేరుకుంది.

సంబంధిత పోస్ట్