రాజ్యసభకు సుధామూర్తి ఎంపిక

1073చూసినవారు
రాజ్యసభకు సుధామూర్తి ఎంపిక
సుధామూర్తిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాజ్యసభకు ఎంపిక చేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. 'భారత రాష్ట్రపతి సుధా మూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. సామాజిక సేవ, దాతృత్వం మరియు విద్యతో సహా విభిన్న రంగాలకు సుధా జీ చేసిన కృషి అపారమైనది. ఆమెకు పార్లమెంటరీ పదవీకాలం ఫలవంతం కావాలని కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్