టీమిండియా ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ మొదటి సారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు.“ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన జట్టును నడిపించేందుకు వచ్చా. జట్టులోని ప్రతి ఒక్కరితో నాకు మంచి సంబంధాలే ఉన్నాయి. సోషల్ మీడియాలో చాలా విషయాలపై కామెంట్స్ వినిపిస్తుంటాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి మా బాధ్యతలపై దృష్టిపెడతాం. ఇక్కడ గంభీర్ ముఖ్యం కాదు. టీమిండియానే మొదటి ప్రాధాన్యత” అని గంభీర్ తెలిపాడు.