ఉప్పల్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్తో తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమ్
ఇండియా 436 పరుగులు చేసి ఆలౌటైంది. ఓవర్నైట్ 421/7 స్కోరుతో మూడో రోజు
భారత్ ఆట ప్రారంభించింది. కాసేపటికే మిగిలిన మూడు వికెట్లను
భారత్ కోల్పోయింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 246 పరుగులు చేసి ఆలౌట్ కాగా..
భారత్ 436 పరుగులు చేసింది. 190 పరుగులతో టీమ్
ఇండియా ఆధిక్యంలో ఉంది.