ఈనెల 22న శ్రీలంకకు టీమిండియా!

52చూసినవారు
ఈనెల 22న శ్రీలంకకు టీమిండియా!
వన్డే, టీ20 సిరీస్ కోసం ఈనెల 22న టీమిండియా శ్రీలంక వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు గౌతమ్ గంభీర్ కు అధికారికంగా కోచ్ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. కాగా గంభీర్ ప్రతిపాదించిన అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డెస్కాటేను భారత కోచింగ్ సిబ్బందిలోకి బీసీసీఐ తీసుకోనున్నట్లు టాక్. ఫీల్డింగ్ కోచ్ గా ప్రతిపాదించిన జాంటీ రోడ్స్ ను మాత్రం ఎంపిక చేయలేదని, టి.దిలీప్ నే కొనసాగించనుందని వార్తలు వస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్