చంద్ర‌బాబుతో తెలంగాణ ఎంపీల మాటామంతీ(వీడియో)

56చూసినవారు
ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబును తెలంగాణ బీజేపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. తాజా ఎన్నిక‌ల్లో లోక్‌స‌భ‌కు ఎన్నికైన రఘునందన్ రావు, గోడం నగేశ్ తదితరులు చంద్ర‌బాబుతో కాసేపు ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా గోడం న‌గేశ్‌ను భుజం తడుతూ చంద్ర‌బాబు మెచ్చుకున్నారు. అప్పట్లో న‌గేశ్‌కు టికెట్ ఇస్తే గెలిచి చరిత్ర సృష్టించారని అభినందించారు.

ట్యాగ్స్ :