పదేళ్ల తర్వాత జుమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు!

76చూసినవారు
పదేళ్ల తర్వాత జుమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు!
J&Kలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు EC సిద్ధమవుతోంది. కొత్త పార్టీలు గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. చివరగా 2014లో J&K అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు BJP-PDP కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయగా ముఫ్తీ మహ్మద్ సయ్యద్ CMగా ఎన్నికయ్యారు. 2016లో ఆయన మరణానంతరం కూతురు మెహబూబా ముఫ్తీ CM అయ్యారు. అయితే 2016లో PDPకి BJP మద్దతు ఉపసంహరించుకోవడంతో J&Kలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది.

సంబంధిత పోస్ట్