అమరవీరుల ప్రాణత్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ: కేటీఆర్

58చూసినవారు
అమరవీరుల ప్రాణత్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధునిక భారతం కళ్లారా చూసిన మరో స్వాతంత్య్ర పోరాటం తెలంగాణ ఉద్యమం అని అభివర్ణించారు. అమరవీరుల ప్రాణత్యాగాల పునాదులపై ఏర్పడిన కొత్త రాష్ట్రం మనదన్నారు. నాడు కరవు, రాళ్లురప్పలు, కల్లోలిత తెలంగాణ.. నేడు పచ్చని, సుభిక్షమైన కోటి రతనాల వీణ అని అన్నారు. ప్రతి ఒక్కరికి తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్