ఉత్తరప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ
శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు. ఆమె స్థానిక మాజీ ఎంపీ ధను
ంజయ్సింగ్ మూడో భార్య. కాగా శ్రీకళారెడ్డికి బీఎస్పీ అధినేత్రి మాయావతి టికెట్ ఇచ్చారు. శ్ర
ీకళారెడ్డి తండ్రి కె.జితేందర్రెడ్డి. నల్గొండ జిల్లా కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా, హుజూర్నగర్ అసె
ంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా పనిచేశారు. తల్లి లలితారెడ్డి.. గ్రామసర్పంచిగా సేవలందించారు.