బంగ్లాదాదేశ్లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. గబ్ఖాన్ బ్రిడ్జ్ ప్రాంతంలో కారు, ఆటో
రిక్షా, ట్రక్కు ఢీకొన్నా
యి. ఈ దుర్ఘటనలో
11 మంది మరణించారు. ప
లువురు గాయపడ్
డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించినట్లు ఝలకతి జిల్లా ఎస్పీ అఫ్రుజుల్ హక్ తుతుల్ వెల్లడించారు. ఫరీద్పూర్
లో మంగళవారం జరిగిన మరో ఘోర ప్రమాదంలో 14 మంది చనిపోయారు
. బంగ్లాదేశ్లో గత పది రోజుల్లో జరిగిన ప్రమాదాల్లో కనీసం 100 మంది మరణించారు.