అందుకే మన దేశ రాజధానిని బ్రిటిష్ పాలకులు మార్చేశారు.!

572చూసినవారు
అందుకే మన దేశ రాజధానిని బ్రిటిష్ పాలకులు మార్చేశారు.!
భారతదేశానికి మొదటి రాజధానిగా కలకత్తా నగరం ఉండేది. బ్రిటిష్ పాలకులు 1911 ఫిబ్రవరి 13న రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చేశారు. బ్రిటీష్ ప్రభుత్వం కలకత్తా కంటే ఢిల్లీ నుండి భారతదేశాన్ని పాలించడం సులభం, సౌకర్యవంతంగా ఉంటుందని భావించింది. బ్రిటిష్ పాలకులు వారి పాలనా సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అప్పటి నుండి మన దేశ రాజధానిగా ఢిల్లీ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్