కేవలం 32 ఓట్లతో గట్టెక్కిన బీజేపీ అభ్యర్థి

58చూసినవారు
కేవలం 32 ఓట్లతో గట్టెక్కిన బీజేపీ అభ్యర్థి
హర్యానాలోని ఉచానా కలాన్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి దేవేందర్‌ చతర్‌ భుజ్‌ అత్రి కేవలం 32 ఓట్ల తేడాతో గెలుపు సాధించారు. అత్రి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కు చెందిన మాజీ IAS అధికారి బ్రిజేందర్‌ సింగ్‌ను ఓడించారని ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. మొత్తం 90 నియోజకవర్గాల్లో ఇదే అత్యల్ప మెజారిటీ కావడం గమనార్హం.

సంబంధిత పోస్ట్