ఘోరప్రమాదం.. నలుగురు మృతి

76చూసినవారు
ఘోరప్రమాదం.. నలుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిమ్లా జిల్లా జుబ్బల్‌లో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న RTC బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు చనిపోయారు. మృతుల్లో బస్సు డ్రైవర్, కండక్టర్ ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జుబ్బల్‌లోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్