వాహనదారులకు నేటితో ముగియనున్న గడువు

550చూసినవారు
వాహనదారులకు నేటితో ముగియనున్న గడువు
వాహనదారులు ఫాస్టాగ్ కేవైసీ పూర్తిచేసేందుకు గడువు నేటితో ముగియనుంది. కేవైసీ పూర్తికాని ఫాస్టాగ్‌లను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ డీయాక్టివేట్ చేయనుంది. దీంతో టోల్‌గేట్ల వద్ద ఇబ్బందులు ఎదురవుతాయి. https://fastag.ihmcl.com/ లో కైవేసీ అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఓసారి గడువు పొడిగించినందున మరో అవకాశం ఉండదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఒక వాహనానికి ఒకే ఫాస్టాగ్ ఉండాలనే ఉద్దేశంతో NHAI ఈ నిబంధనను తీసుకొచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్