రైలు శబ్దాన్ని బట్టి ప్రమాదాన్ని పసిగట్టిన మేధావి మోక్షగుండం

60చూసినవారు
రైలు శబ్దాన్ని బట్టి ప్రమాదాన్ని పసిగట్టిన మేధావి మోక్షగుండం
ఓ సారి రైలులో బ్రిటీషర్లతో కలిసి మోక్షగుండం ప్రయాణించారు. ఆయన రంగు, వస్త్రధారణ చూసిన బ్రిటిషర్లు.. అతడో తెలివితక్కువవాడని, నిరక్షరాస్యుడని వేళాకోళం చేయసాగారు. అవేమీ ఆయన పట్టించుకోలేదు. ఒక్కసారిగా రైలు సాధారణ వేగంలో మార్పు, దాని శబ్దంలో వచ్చిన మార్పును గుర్తించిన మోక్షగుండం రైలు చైన్ లాగి ఆపేసారు. అక్కడకు చేరుకున్న గార్డు మోక్షగుండం చెప్పినట్లు పట్టాలు దెబ్బతినడం చూసి ఆశ్చర్యపోయాడు. తన మేధాశక్తితో వందలాది మంది ప్రాణాలు కాపాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్