లెబనాన్ లోని హిజ్బుల్లా స్థావరాలపై దాడి చేసిన ఇజ్రాయెల్ సైన్యం

51చూసినవారు
లెబనాన్ లోని హిజ్బుల్లా స్థావరాలపై దాడి చేసిన ఇజ్రాయెల్ సైన్యం
లెబనాన్‌ దేశంలోని హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా గురువారం తమ సైన్యం దాడి చేసిందని ఇజ్రాయెల్ అధికారికంగా వెల్లడించింది. హిజ్బుల్లా దక్షిణ లెబనాన్ ను యుద్ధ ప్రాంతంగా మార్చిందని, పౌరుల నివాసాలను ఆయుధ స్థావరాలుగా మార్చుకుందని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది. “హిజ్బుల్లా పౌరుల నివాసాల కింద సొరంగాలు తవ్వించి, వారిని మానవ కవచాలుగా ఉపయోగించింది" అని పేర్కొంది. అంతకుముందు హిజ్బుల్లా సభ్యులే లక్ష్యంగా పేజర్, వాకీ టాకీ పేలుళ్లు జరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్