మూత్రంతో చపాతీ పిండి కలిపిన పనిమనిషి.. వీడియో చూసి షాకైన యజమాని

77చూసినవారు
ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఘజియాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక కాలనీలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో ఆ ఇంటి పనిమనిషి మూత్రంతో చపాతీ పిండిని కలుపుతున్న వీడియో బయటపడింది. అక్కడ పనిమనిషి అసహ్యంగా ఆహారాన్ని వండి కుటుంబం మొత్తానికి తినిపించింది. ఈ వీడియో బయటపడిన తర్వాత వ్యాపారవేత్త పనిమనిషిపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. పనిమనిషి 8 ఏళ్లుగా తన ఇంట్లో ఆహారం వండుతోందని బాధిత వ్యాపారి ఫిర్యాదులో తెలిపాడు.

సంబంధిత పోస్ట్