రైళ్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి

65చూసినవారు
రైళ్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి
మాజీ సీఎం, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీ నుంచి భోపాల్‌కు రైలులో ప్రయాణించారు. తన భార్యతో కలిసి ఢిల్లీ నుంచి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన రైలులోని ప్రయాణికులతో మాట్లాడారు. చిన్నారులను ఎత్తుకుని ఆడించారు. భారతీయ రైల్వేలలో విప్లవాత్మక మార్పులకు కారణం వీరే అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌లను ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్