పోలీసుల్లోనే నేరస్థులున్నారు: బెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనంద బోస్‌

55చూసినవారు
పోలీసుల్లోనే నేరస్థులున్నారు: బెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనంద బోస్‌
కోల్‌కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ.ఆనంద్.. పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల్లో కొంత మంది నేరాల్లో భాగమయ్యారని, అవినీతికి పాల్పడుతున్నారని, రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైద్యురాలి హత్యాచార ఘటన తర్వాత బెంగాల్ పోలీసులు తమతో బేరసారాలకు పాల్పడినట్లు బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

సంబంధిత పోస్ట్