ఇది డిజిటల్ ఇండియా విజన్: సుందర్ పిచాయ్ (Video)

57చూసినవారు
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ దిగ్గజ టెక్ కంపెనీల CEOలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. ‘భారత్‌ను మార్చడంపై మోదీ దృష్టి సారించారు. ఇది డిజిటల్ ఇండియా విజన్. ఇప్పుడు మా పిక్సెల్ ఫోన్లను భారత్‌లో తయారుచేయడం గర్వంలో ఉంది. భారత్‌లో ఏఐ మరింత విస్తరించేలా మేం ముందుకువెళ్తున్నాం’ అని పిచాయ్ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్